Home ఆంధ్రప్రదేశ్ CEO Mukesh Kumar Meena : ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షలు, పవన్ సినిమా గ్లాస్...

CEO Mukesh Kumar Meena : ఈసీ అనుమతిస్తేనే డీఎస్సీ పరీక్షలు, పవన్ సినిమా గ్లాస్ డైలాగ్ పై సీఈవో ఏమన్నారంటే?

0

CEO Mukesh Kumar Meena : ముందస్తు అనుమతి లేకుండా ప్రచారాలు, సభలు నిర్వహించకూడదని ఏపీ సీఈవో ముఖేష్ కుమార్ మీనా తెలిపారు. ప్రచారాల్లో వాలంటీర్లు, ఉద్యోగులు పాల్గొంటున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. ఇప్పటి వరకూ 46 మందిపై చర్యలు తీసుకున్నామని చెప్పారు.

Exit mobile version