ఆంధ్రప్రదేశ్ Sharmila In Bapatla: జగనన్న జనం మధ్యకు ఎందుకు రావట్లేదని ప్రశ్నించిన షర్మిల By JANAVAHINI TV - February 8, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Sharmila In Bapatla: కోటల్లాంటి ఇళ్లు కట్టుకున్న జగనన్న జనం మధ్యకు ఎందుకు రావడం లేదని పిసిసి అధ్యక్షురాలు షర్మిల ప్రశ్నించారు. బాపట్లలో నిర్వహించిన బహిరంగ సభకు భారీగా జనం తరలి వచ్చారు.