ఆంధ్రప్రదేశ్ Kesineni Nani: భూ మాఫియా కోసమే అమరావతి అంటోన్న కేశినేని నాని By JANAVAHINI TV - January 12, 2024 0 FacebookTwitterPinterestWhatsApp Kesineni Nani: అమరావతిలో రాజధాని నిర్మాణం భూ మాఫియా ప్రయోజనాల కోసమేనని ఎంపీ కేశినేని నాని ఆరోపించారు. అవమానకరమైన రీతిలో టీడీపీ నుంచి తనను గెంటేశారని మండిపడ్డారు.