తాండూరు రూరల్ జులై13 జనవాహిని ప్రతినిధి :- ఆల్ ఇండియా అంబేద్కర్ యువజన సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కట్టెల మల్లేశంను ఆదర్శ క్రైస్తవ సంక్షేమ సంఘం, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘం, బోడుప్పల్ ఆల్ కాలనీస్ ఫెడరేషన్, దళిత మేధావుల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో బోడుప్పల్ ఆల్ కాలనీస్ ఫెడరేషన్ చైర్మన్ రాపోలు రాములు, ఫెడరేషన్ వైస్ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, అధ్యక్షుడు నర్సింగ్ రావు, కవి గాయకుడు చిలుక భాస్కర్, ప్రభుత్వ ఉపాధ్యాయుడు కురుకు రత్నం లు మాట్లాడారు.ఈ కార్యక్రమంలో వివిధ ప్రాంతాల పాస్టర్లు, స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు ప్రముఖులు తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -
APLICATIONS
ప్లీజ్. రాజకీయనాయకులు మారండి: జేసీ ప్రభాకర్ రెడ్డి
ఎయిడెడ్ కాలేజీలపై ప్రభుత్వం తీవ్ర నిర్ణయం
అనంతపురంలో విద్యార్థుల నిరసన
విద్యార్థులను పోలీసులు కొట్టడం దారుణమన్న జేసీ
దేశ భవిష్యత్తు విద్యార్థులేనని వెల్లడిఎయిడెడ్ కాలేజీల రద్దుపై ప్రభుత్వ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలంటూ అనంతపురంలో...