ఖమ్మం జానవాహిణి ప్రతినిధి :- తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ద్విదశాబ్ది ఉత్సవాలలో భాగంగా హైదరాబాద్ హైటెక్స్ లో జరుగుతున్న పార్టీ ప్లీనరీ సమావేశంలో పాల్గొన్న ఖమ్మం సుడా చైర్మన్ బచ్చు విజయ్ కుమార్ నగర మేయర్ నీరజ, నగర ఆధ్యక్షులు పగడల నాగరాజు డిప్యూటీ మేయర్ ఫాతిమా జోహర ఖమ్మం మార్కెట్ కమిటి చైర్మన్ డౌలే లక్ష్మీ ప్రసన్న నగర కార్పొరేటర్లు కమర్తపు మురళి జ్వోతిరెడ్డి సుడా డైరక్టర్లు మూక్తార్ అనుబంధ సంఘాల ఆధ్యక్షులు డివిజన్ ఆధ్యక్షులు కార్యదర్శిలు మండలం నాయకులు తదితరలు పాల్గొన్నారు.అనంతరం ప్లీనరీలో ఏర్పాటుచేసిన కేసిఅర్ కేటిఅర్ ఫొటో ఎగ్జీబిషన్ ను సందర్శించారు.
- Advertisement -
APLICATIONS
నేనే చైర్ పర్సన్.. ఒప్పందాలు చెల్లవు
నేనే చైర్ పర్సన్.. ఒప్పందాలు చెల్లవు
కుర్చీ దిగే ప్రసక్తే లేదు
తేల్చి చెప్పిన మున్సిపల్ చైర్ పర్సన్ మంజుల
వికారాబాద్ జిల్లా ప్రతినిధి జూన్ 12 (జనవాహిని న్యూస్):- వికారాబాద్ మున్సిపల్...